ఎంసెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్కు అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు.
ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం.. మే నెల 3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ ఆన్లైన్ పరీక్ష నిర్వహణ. అదేవిధంగా 8,9వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షల నిర్వహణ జరగనుంది.


పెళ్ళైన వ్యక్తితో సంబంధం… సంచలన విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్