విశాఖలో బ్లాక్ ఫంగస్ వణుకుపుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేజీహెచ్ లో 27మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. డెర్మటాలజీ విభాగంలో 20మంది పురుషులు, ఏడుగురు మహిళలు
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అక్రమాలు పేరుతో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రాజకీయనేతకు వ్యక్తిత్వం అనేది ముఖ్యమని ఆయన అన్నారు. ఒక రేపిస్ట్, హంతకుడు రాజకీయాల్లో
వెలగపూడి రామకృష్ణ పై విజయసాయిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేసారు. అందులో విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ దేవుడి మీద ప్రమాణం
సీఎం జగన్ ప్రభుత్వంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణల తొలగింపుల పేరుతో జగన్ ప్రభుత్వం పేద ప్రజలను రోడ్డున పడేసిందని