హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో, అటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇతర నేతలు
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉత్కంఠ పోరులో నువ్వా..నేనా అన్నట్టు టీఆర్ఎస్, బీజేపీలు తలపడ్డాయి. మొదటి రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి
నంద్యాల ఘటన తనను భాధ కలిగించిందని సీఎం జగన్ అన్నారు. ఎక్కడా తన మన బేధం చూపలేదని…ఎవరికైనా న్యాయం ఒకటేనని చర్యలు తీసుకున్నామని తెలిపారు.బాధ్యులైన పోలీసులను అరెస్టు