telugu navyamedia

telugu sports news updates

టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న.. పాక్ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌…

vimala p
షోయబ్‌ మాలిక్‌ అనూహ్యంగా పాకిస్తాన్‌ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడబోయే పాకిస్తాన్‌ జట్టును ఆ దేశ సెలక్లర్లు ప్రకటించారు.

జంపాను తక్కువ అంచనా వేశారు.. అందుకే కోహ్లీసేన మట్టికరిసింది.. : స్టీవ్‌వా

vimala p
భారత సారధి విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో లెగ్‌ స్పిన్నర్‌ ఆడం జంపా బౌలింగ్‌లో ఔటైన సంగతి తెలిసిందే. జంపా రాగానే దూకుడుగా ఆడదామని

విరాట్ అభిమాని .. హెయిర్ స్టైల్ సూపర్..

vimala p
భారత్‌, ఆస్ట్రేలియా తొలివన్డే మ్యాచ్‌లో ఆసీస్‌ 10 వికెట్లతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ, స్టేడియంలో ఓ అభిమాని హెయిర్ స్టెల్‌కు మాత్రం అందరూ ఫిదా

ముంబై : … భారత లక్ష్యాన్ని .. లెక్కచేయని ఆసీస్ .. పోటాపోటిగానే..

vimala p
భారత్‌-ఆస్ట్రేలియా తొలి వన్డేలో రెండు జట్లు ఒకే దూకుడుగా ఆటను ప్రదర్శిస్తున్నాయి. భారతజట్టు నిర్దేశించిన 256 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, అరోన్‌

భారత్-ఆస్ట్రేలియా టూర్ … చిరకాలం గుర్తుంటుంది.. : స్టీవ్‌ వా

vimala p
భారత జట్టు 2020 చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ఎంతో సమయం ఉన్నప్పటికీ మాజీ క్రీడాకారులు అప్పుడే దానిపై ఆసక్తి చూపుతున్నారు. సిరీస్‌ అత్యంత ఆసక్తికరంగా

మరో రికార్డు నమోదు చేసిన.. కోహ్లీ..

vimala p
విరాట్‌ కోహ్లీ టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇండోర్‌ వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఈ రికార్డు

పఠాన్ రిటైర్మెంట్ కి.. అదే కారణం.. : గ్రెగ్‌ చాపెల్‌

vimala p
ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పై మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న చాపెల్‌

ఐసీసీ టెస్ట్ ర్యాంక్స్ .. కోహ్లీ అగ్రస్థానంలో..

vimala p
ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ గతేడాది జనవరి 8న 105వ ర్యాంకులో ఉండగా, తాజా అద్భుత ప్రదర్శనతో ఈ ఏడాది జనవరి 8న ఏకంగా 3వ స్థానంలో

అలా చేస్తే.. టెస్ట్ మ్యాచ్ స్ఫూర్తి పోయినట్టే.. : సచిన్

vimala p
ఐసీసీ తాజాగా నాలుగు రోజుల టెస్టు సూచన పై సచిన్‌ తెందుల్కర్ వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తాను వ్యతిరేకించడానికి గల కారణాలను సచిన్‌

ఇండోర్ : … శ్రీలంకకు ఉచ్చు బిగించిన.. భారత్..

vimala p
భారత్ లో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక ఆదిలోనే తడబడింది. 4.5 ఓవర్లలో 38 జట్టు

భారత్-శ్రీలంక మ్యాచ్ … వర్షంతో ..

vimala p
గువాహటి వేదికగా భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్‌ అనంతరం స్టేడియంలో వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా

నేడు శ్రీలంకతో ఢీ .. కోహ్లీకి గాయాలు.. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా..!

vimala p
నేడు శ్రీలంకతో మూడు టీ20 లలో భాగంగా మొదటి మ్యాచ్ ఆడనుండగా టీమిండియాకు గాయాల బెడద వెంటాడుతుంది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ