లైంగిక వేధింపులు డాక్టర్లకు కూడా తప్పట్లేదు. ప్రాణాలు పోసి పునర్జన్మనిచ్చే డాక్టర్లు కూడా ఇప్పుడు లైంగిక వేధింపులు తాళలేకపోతున్నారు. ఈ విషయం ఓ సర్వేలో తేలింది. ఓ
ఏపీలోనూ ఈఎస్ఐ స్కామ్ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో
ఎవరూ కూడా చైనాను భయపెట్టలేరని, తమ దేశాభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అధ్యక్షుడు సీ జిన్పింగ్ ఉద్ఘాటించారు. 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజధాని బీజింగ్లోని తియనాన్మెన్ స్వ్కేర్లో ఘనంగా
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంపై సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు. పార్టీ
ఇప్పటివరకు బంగాళాదుంపలు తినడానికే పనికివస్తుంది అనుకున్నాం..కానీ అందానికి పనికివస్తుంది. బంగాళా దుంపతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు, ఇన్నాళ్లు ఈ బంగాళా దుంపలు కేవలం వంటకు అని అనుకుంటే
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్ఆర్సీ అవసరం లేదని మమతా బెనర్జీ ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలోనే అమిత్ షా కూడా అంతే ఘాటుగా స్పందించారు. తృణముల్ కాంగ్రెస్ ఎంతా
రెండవరోజైన నేటి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు సరస్వతి దేవి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు
స్థానిక ఎస్ఆర్ నగర్ పరిధిలో ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఎస్ఆర్ నగర్ పరిధి బి.కె.గుడాలో అన్నపూర్ణ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో ఇస్రో శాస్త్రవేత్త సురేష్(55)ను
తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో షాక్ తగిలింది. సచివాలయం కూల్చివేత పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను
తెలంగాణ మంత్రి హారీష్ రావు పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అందరినీ ఆదరించే హరీష్రావు హిందూ వాహిని