మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని తెలంగాణ మనత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు బీజేపీది ఇదే పరిస్థితి
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై టీ-కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాయమాటలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ప్రజలను
మహిళలతో కన్నీరు పెట్టించిన ఏపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ ఎంపీ కేశినేని హెచ్చరించారు. తుళ్లూరులో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటించిన అనంతరం ఆయన
నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దబ్బకాయంత ఉందని అంటున్నారు టాలీవుడ్ నటుడు నితిన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.
ఏపీ రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాలోకేష్ స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నట్టు లేదని, పోలీసు
అమెరికాలోని భారతీయులకు ట్రంప్ సర్కార్ వలన మొన్నటికి మొన్న హెచ్1బీ వీసాతో కష్టాలు వస్తే.. ఇప్పుడు తాజాగా మరో వీసా సమస్య ఇండియన్స్కు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టేలా
సంక్రాంతి కి ప్రయాణీకుల రద్దీని తొలగించడానికి, రైల్వే అధికారులు వివిధ గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఆ ట్రైన్ల వివరాలు : రైలు నెంబర్
రోడ్డు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల రూపంలో సంభవిస్తున్న అకాలమరణాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వాహనదారులు వాటిని పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం (12వ తేదీ) నుంచి శనివారం (18వతేదీ) వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి,