దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఝార్ఖండ్తో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో
దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల్లో దేవాలయాలు తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల విషయంలో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేవాలయంలోనూ భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడం,
లాక్డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి ప్రాత్యేక రైళ్లు పట్టాలేక్కిన సంగతి తెలిసిందే. తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు క్యూకట్టారు.
మియాపూర్-ప్రశాంత్నగర్ ప్రధాన రోడ్డు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి భారీ గుంత ఏర్పడింది. 10 అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతులో ఏర్పడిన ఈ గుంత వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏఆర్ కానిస్టేబుల్ నరసింహవర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. తుపాకీతో కాల్చుకొని నరసింహవర్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లడంతో నరసింహవర్మ పరిస్థితి విషమంగా ఉంది.
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. భూసేకరణ పేరిట కోట్లరూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ’50 వేల రూపాయలు ఇస్తేనే పేదవాడికి
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. దీంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకూ చిరుతపులులు జనావాసాల్లోకి వచ్చిన
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉచితంగా మాస్కూలు పంపిణీ చేసిన ఓ వ్యక్తి ఇబ్బందుల పాలయ్యాడు. ప్రజలకు మాస్క్ లను ఉదారంగా పంచిన
వ్యవసాయ రంగానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివా్సగౌడ్
ఈ నెల 20 నుంచి బీటెక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జంబ్లింగ్ విధానాన్ని జేఎన్టీయూహెచ్ రద్దు చేసింది. కాలేజీల్లో చదివిన
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బెయిలుపై సీబీఐ వేసిన రివ్యూ