ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీకి యూకే కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మోదీ రెండోసారి బెయిల్ కోసం యూకే వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆశ్రయించగా..బెయిల్ ఇచ్చేందుకు కోర్టు
రాష్ట్రంలోని కోల్ ఇండియా లిమిటెడ్కు చెందిన బొగ్గుగనిలో జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
సురక్షితం అనుకున్న ప్రభుత్వ కార్యాలయాలలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతుండటం రక్షణపై అసహనం వ్యక్తం చేస్తుంది. తాజాగా, అల్పసంఖ్యాకుల సంక్షేమ శాఖ అధికారి తన అల్పబుద్ధిని
ఏపీ సీఎం జగన్ ఎస్సీ వర్గీకరణ అంశంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ‘ఛలో అసెంబ్లీ’ చేపడతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇటీవల హెచ్చరించిన విషయం
దేశరాజధానిలో మరోసారి భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు అధికారులు. దీనివెనుక ఉంది నడిపిస్తుంది తాలిబన్ నాయకుడని, అతగాడి ఆధ్వర్యంలో నడుస్తున్న భారీ హెరాయిన్ రాకెట్ గుట్టును ఢిల్లీ పోలీసులు
సెల్ఫీ పిచ్చి రోజురోజుకు ఎంత ముదురుతుందో తెలియనివిషయం కాదు. సెల్ఫీ మోజులో ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అయినా యువతలో మార్పు కొంచం కూడా
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితపై దాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పోలీసులు చేసే ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నేడు తీర్పు వెలువరించింది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత వెంటనే