ఏపీ మంత్రుల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పదవుల కేటాయింపులో సామాజిక విప్లవాన్ని సృష్టించిన
*నేటి నుంచిఏపీ మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం *శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర.. *నాలుగురోజులు పాటు కొనసాగనున్న యాత్ర *బస్సు యాత్రలోపాల్గొననున్న 17 మంది