జార్ఖండ్లో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? : జార్ఖండ్ ప్రభుత్వంపై ధోని భార్య సాక్షి విమర్శలు..
భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని జార్ఖండ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జార్ఖండ్లో విద్యుత్ సంక్షోభం ఇంతలా ఎందుకుందంటూ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.