తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపట్లోనే వాయిదా పడింది. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం సంతాపం తెలిపింది.తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్
బాన్సువాడలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా చేపట్టిన బహిరంగ సభలో… బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పోచారం గబ్బిలంలా పట్టి పీడిస్తున్నాడని.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆయన స్వగ్రామం పోచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.
తెలంగాణ శాసనసభ స్పీకర్గా పోచారం శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం స్పీకర్గా పోచారం బాధ్యతలు చేపట్టిన తర్వాత