స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్February 7, 2019 by February 7, 20190808 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆయన స్వగ్రామం పోచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. Read more