తెలంగాణలో రాక్షస పాలన అంతమొందించేందుకే బీజేపీలో చేరానని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఆయన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్
బాన్సువాడలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా చేపట్టిన బహిరంగ సభలో… బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పోచారం గబ్బిలంలా పట్టి పీడిస్తున్నాడని.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.