డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడే భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అందరూ అంచనా వేసినట్టుగానే భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
భారత్-ఆసీస్ మధ్య రేపటి నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్ట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.. ఇక, మ్యాచ్లో తలపడనున్న తుది జట్టును ప్రకటించింది బీసీసీఐ.. ఇందులో ప్రధానంగా