కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్లో కాంగ్రెస్ గెలవక పోతే రాజకీయాలు గురించి మాట్లాడనంటూ వ్యఖ్యానించారు.. నాగార్జునసాగర్
త్వరలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కన్నేశాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మరణం తరువాత ఆ
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది. దుబ్బాక ఉపఎన్నికలో జరిగిన తప్పులను రిపీట్ చేయకుండా అప్రమత్తంగా అడుగులు వేస్తోంది. ముందుగా అభ్యర్థి ఎంపికలోనే పక్కాగా ఉండాలన్నది టీఆర్ఎస్
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది.. రెండు తెలుగు రాష్ట్రలో అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. అయితే ఇప్పటికే శ్రీశైలం
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద పెరిగింది.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో.. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.