గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా తార స్థాయికి చేరుకుంది. తాజాగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ టీఆర్ఎస్, ఎంఐఎంలపై మండిపడ్డారు.
ఎంఐఎం అనుకున్న దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికను దాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ మొదలుకుని బిహార్ వరకూ.. పార్టీ ఎదుగుదలకు ప్రయత్నాలు సాగిస్తోంది. తాజాగా బిహార్
రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగాలంటే ఎమ్మెల్యే, ఎంపీ అర్హత వయస్సు 20 ఏళ్లకు తగ్గించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.హైదరాబాద్ హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎన్నికల సమయానికి పార్టీని, మద్దతు దార్లతో బలాన్ని కూడగట్టుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. స్వతహాగా బరిలోకి వైసీపీ మాత్రమే దిగుతానని మొదటి నుండి