చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్ లో పలువురు తారలకు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. నటి మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు.
మా ఎన్నికల తేదీ దగ్గర పడింది.. ఇంకా ఒక్కరోజు వ్యవదిమాత్రమే ఉంది. మా ఎన్నికలను పొలిటికల్ ఎలక్షన్స్లా మార్చేశారు. ఈ క్రమంలో ఎవరు అద్యక్షపదవిని దక్కించుకుంటారన్నది ఇప్పుడు