ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’
ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా