టాలీవుడ్లో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాలు వరుస కడుతున్నాయి. హీరోలు పచ్చజెండాలు ఊపడంతో దర్శకనిర్మాతలు కూడా సాహసం చేయడానికి ముందుకు వస్తున్నారు. దీంతో తెలుగులో ఎన్నో మల్టీస్టారర్
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్లు ప్రధాన పాత్రలుగా ఎఫ్2 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎఫ్2 ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. దాంతో వీరు ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని
‘ఎఫ్2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో దూసుకెళ్తున్నాడు విక్టరీ వెంకటేష్. అయితే.. తాజాగా 74వ చిత్రం ‘నారప్ప’ చేస్తున్నాడు. ఈ సినిమా 70 శాతం షూటింగ్