ప్రస్తుతం సినీ రంగంలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఆ దారిలోనే ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా జీవిత కథను తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్లు ప్రధాన పాత్రలుగా ఎఫ్2 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎఫ్2 ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. దాంతో వీరు ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని