ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం
ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బుధవారం బీజేపీలో చేరింది.