ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తి చేసింది. కానీ తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్ట్. ఎన్నికల
ఈరోజు హై కోర్టులో పంచాయితీ ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. కరోనా నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం కోర్టును కోరింది. హైదరాబాద్
హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈరోజు రాజధాని కేసు లపై విచారణ చేపట్టింది. రైతుల తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు రోజంతా వాదనలు వినిపించారు. రాజధానిలో
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి
ఏపీ టీడీపీ ముఖ్య నేతలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన వ్యవహారంలో
ఏపీలో నేటి నుండి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేశారు. నవ్యాంధ్ర చరిత్రలో ఇది మరో చారిత్రక ఘట్టంగా ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయినా, నాలుగున్నరేళ్లుగా ఉమ్మడిగానే ఉన్న హైకోర్టు