వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎదో ఒక వార్తల్లో నిలుస్తుంటాడు..ఏం చేసినా సెన్సేషన్ అవ్వాల్సిందే. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయటపెడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో
తెలంగాణలో ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా… వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల..