వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల టీమ్పై తేనెటీగలు దాడి చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర సాగిస్తున్నారు. నల్గొండ జిల్లా కొండపాక
తెలంగాణలో ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా… వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు.