గత ప్రభుత్వ తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని, స్కాముల కోసమే స్కీములు పెట్టి చరిత్రలో లేని విధంగా రాష్ట్రాన్ని దోచేశారని సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు (కేసీఆర్), ఆయన కుమారుడు కేటీ రామారావు, అల్లుడు టీ హరీశ్రావు బీజేపీకి తాకట్టు పెట్టి కాషాయ పార్టీ
చితకొట్టిన శ్రీకాకుళం విరగొట్టిన విజయనగరం విసిరేసిన విశాఖ తరిమేసిన తూర్పుగోదావరి పాతరేసిన పశ్చిమగోదావరి కూల్చేసిన కృష్ణ కారం కొట్టిన గుంటూరు ఓడ గొట్టిన ఒంగోలు నేల కూల్చిన