ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు బుధవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. నాయుడు మరియు మోడీ ప్రధాని నివాసంలో
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్గా తెలుగువాడైన అమర రామ మోహన రావు నియమితులయ్యారు. వచ్చే మూడేళ్ల
కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శిధిలాల మధ్య చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మోదీకి విరించనున్నారు ఈ సందర్భంగా
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథి హోదాలో మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. సాయంత్రం హైదరాబాద్లో ప్రత్యేక విమానంలో బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసి ఉదయం
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి
“ఆధునిక భారతదేశ రూపశిల్పి” యొక్క సాటిలేని సహకారం లేకుండా దేశ చరిత్ర అసంపూర్ణమని కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మే 27న భారతదేశ మొదటి
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ఇజ్రాయెల్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఐజాక్ హెర్జోగ్ ఈ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక వీడియోను ఆయన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేలా ప్లాన్ చేశారు.