బీఆర్ఎస్ తో ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను గద్దె దించడానికి ఈ రెండు
బిహార్ కు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని, రాజ్యసభకు వెళ్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. ‘‘గత
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
కాంగ్రెస్ సర్కార్, బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లది రాజకీయ డ్రామానేనని ఆరోపించారు. నీళ్ల
తెలంగాణ బీజేపీలో అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని కాషాయ కండువా కప్పుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
జూబ్లీహిల్స్లో ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లనే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే
బీసీల పట్ల కాంగ్రెస్కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన కొలంబియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని బీజేపీ తీవ్రస్థాయిలో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశానికి అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధ కార్యక్రమాలకు ఆయన వరుసగా గైర్హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఉపరాష్ట్రపతి