47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ
బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు. గజ్వేల్ పట్టణంలో ఇవాళ(శుక్రవారం)
కాంగ్రెస్ పార్టీ అప్పుల ప్రభుత్వం అని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మేధావులకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ గురించి తెలియడానికి తొమ్మిదేళ్లు పట్టింది, సీఎం రేవంత్రెడ్డి నిజస్వరూపం ఒక్క ఏడాదిలోనే తేలిపోయిందని అన్నారు. ప్రజలు
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టడంలో విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి, లోక్సభలో
ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి నమూనాను నమ్మి ఢిల్లీలోని ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించారని, మాజీ సీఎం కేజ్రీవాల్ అవినీతిని ప్రజలు బయటపెట్టారని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో
గత ప్రభుత్వ తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని, స్కాముల కోసమే స్కీములు పెట్టి చరిత్రలో లేని విధంగా రాష్ట్రాన్ని దోచేశారని సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.