రేఖా గుప్తా తో లెఫ్ట్నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీ 9వ ముఖ్యమంత్రి గా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. సీఎంతోపాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.
పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు.
లోకేశ్ ఓటమికి చంద్రబాబే పరోక్ష కారకులు : ఆళ్ల రామకృష్ణారెడ్డి