telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మహానాడు ప్రతి తెలుగు తమ్ముడికి పండుగ లాంటిదే: మంత్రి పార్థసారథి

మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పార్థసారథి – మహానాడు ప్రతి తెలుగు తమ్ముడికి పండుగ లాంటింది – అనగారినవర్గాలకు మేలుచేసేలా మహానాడులో చర్చ ఉంటుంది మహానాడుకు వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పించాం – రేపు, ఎల్లుండి ప్రతినిధుల సభ -29న ఐదు లక్షల మందితో బహిరంగ సభ : మంత్రి పార్థసారథి

Related posts