ఆంధ్ర వార్తలుతిరుమలలో భక్తుల రద్దీ ఉధృతి – సర్వదర్శనానికి 18 గంటల వేచిచూపు, హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు by navyamediaMay 24, 20250 Share తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ – కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకు వచ్చిన క్యూలైన్లు – శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం – నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు
చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం సరికాదు: డీజీపీ గౌతమ్ సవాంగ్