telugu navyamedia

ట్రెండింగ్

ఇండియా కరోనా అప్డేట్ : 24 గంటల్లో 50,848 కేసులు, 1358 మరణాలు

Vasishta Reddy
మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో

‘మా’ ఎన్నికల బరిలో జీవిత ?

Vasishta Reddy
త్వరలో జరగబోయే మా 2021 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయా?. ‘మా’ అధ్యక్ష పదవికి త్రికోణ పోటీ జరగనుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మా అధ్యక్ష

వైయస్సార్‌ చేయూత డబ్బులు జమ

Vasishta Reddy
వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా అక్షరాల 23.44 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని.. వారి కుటుంబ సభ్యులతో కలిపితే కోటిమందికి లబ్ధి చేకూరనుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

జగన్ ను మెచ్చుకున్న చిరంజీవి

Vasishta Reddy
ఏపీ సర్కార్‌ చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై తన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు మెగాస్టార్‌ చిరంజీవి. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

వాహనదారులపై పిడుగు : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Vasishta Reddy
ఇండియాలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు ధరలు

నిర్మాత సురేష్ బాబును మోసం చేసిన కేటుగాడు

Vasishta Reddy
నిర్మాత సురేష్ బాబును వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సీన్ లు ఉన్నాయని లక్ష రూపాయలు కొట్టేశాడు ఆ కేటుగాడు. అసలు

కంటి మందుపై ఆనందయ్య సంచలన సవాల్

Vasishta Reddy
కంటి ముందుపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పదహారు సంవత్సరాలుగా కంటి ముందు వేస్తున్నాను ఎవరికీ ఇబ్బంది కలగలేదని..ఇందులో విషము లేదు… వేసిన వారినీ ఎంక్వైరీ చేయండని

నిన్న పదవీ స్వీకారం.. నేడ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ…

Vasishta Reddy
ఏపీలో నిన్న నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం

దేవుడికి శఠగోపం పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే…

Vasishta Reddy
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. సీఎం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు. దేవుడికి

కేసీఆర్‌వి.. అన్ని తుగ్లక్‌ వాగ్దానాలే : విజయశాంతి ఫైర్‌

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి సెటైర్‌ వేశారు. అచ్చమైన తెలంగాణ భాషలో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా కరోనాకు

యదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు…

Vasishta Reddy
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, 20 లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ

మహిళలకు గుడ్‌న్యూస్ః భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు…

Vasishta Reddy
బంగారానికి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా