నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రజలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. తాజాగా ఆయన మక్కా మసీదులో నిర్వహించిన ప్రత్యేక
కాంగ్రెస్ నేతలు నోరుదగ్గరపెట్టుకుని మాట్లాడాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్సూచించారు. తెలంగాణభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని
తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు పెరగడంతో ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోనూ కొత్త జిల్లాల పేర్లు చేర్చారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి దరఖాస్తు చేసుకునే
ఈనెల 28వ తేదీన లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు సాంబిరెడ్డి తెలిపారు. కూకట్పల్లిలోని ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్టు కార్యాలయ భవనం మొదటి
హెల్తీ సీనియర్ సిటిజన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆరోగ్యవంతులైన వయోవృద్ధులను క్రీడల ద్వారా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశామని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అంతర్జాతీయ వెటరన్ క్రీడాకారుడు ఆర్పీ.భగవాన్,
తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) 18వ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పాటు పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్
తెలంగాణ ఇంటర్ బోర్డు, ఇప్పటికే ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేయనున్నట్టు ప్రకటించి, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మార్కులు పెరిగితే,
శ్రీరెడ్డి హైదరాబాద్ లో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవితలపై ఇష్టం వచ్చినట్లే నోరు పారేసుకుని.. ‘అమ్మాయిలు లేకపోతే కొడుక్కి నిద్రపట్టదు.. మందు లేకపోతే తండ్రికి నిద్రపట్టదు.. కబ్జా
ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలతో ప్రభుత్వం నమ్మకాన్ని కోల్పోయిందని భావిస్తుంది. దీనితో పాఠశాలలు, టీచర్ల వ్యవహారాలను స్థానిక సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. స్థానిక
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు నమ్మకం కోల్పోయారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యంతో సుమారు 20 మంది విద్యార్థులు బలవన్మరణాలకు
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై ఆందోళలు కొనసాగుతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి యత్నించాయి. దీంతో
మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద హైదరాబాద్ లోని ఆఫ్జల్ గంజ్ వద్ద అపహరణకు గురైన టీఎస్ఆర్టీసీ బస్సు ప్రత్యక్షమైంది. నాందేడ్ సమీపంలోని ప్రముఖ ఆటోమొబైల్ ఏరియా కంకిడిలో బస్సు