తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. కేసీఆర్ అవినీతి బయటపడి జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు
ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ ముట్టడి పిలుపునిచ్చింది. గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్ను
తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసే జేఏసీ, అఖిలపక్ష
ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్ నుంచి ర్యాలీగా
హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్కు అధికారులు తాళం వేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ సోమవారం చలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిరసన
తెలంగాణలో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ
సోమవారం కాంగ్రెస్ వర్గాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా చలో ప్రగతిభవన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాయి. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి,
ఆర్టీసీ జేఏసీ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, తమ్మినేని, చాడ, రావుల,
గతనెల 28 నుంచి ప్రారంభమైన దసరా సెలవులు శనివారంతో ముగిశాయని, సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభంకానున్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఈ
ఆర్టీసీ కార్మికుల సమ్మె రూపంలో అందించారు. సమ్మె నేపథ్యంలో తెలంగాణలో త్వరితగతిన చోటు చేసుకున్న పరిణామాలు ఈ ఉదాహరణను ఋజువుచేస్తున్నాయి. తెలంగాణా రాజకీయాల్లో చీమతల పట్టేంత చోటు