telugu navyamedia

తెలంగాణ వార్తలు

హైదరాబాద్ “ఏషియన్” కార్యాలయాల్లో ఐటీ దాడులు

vimala p
ముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమా కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఈ సంస్థ కార్యాలయాలతో పాటు, అధినేతలు నారాయణదాస్,

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి అందిన హైకోర్టు ఆర్డర్ కాపీ.. స్పందించిన సీఎం!

vimala p
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ ప్రభుత్వానికి అందింది. ఆర్డర్ కాపీ అందిందనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారులు తెలిపారు. దీనిపై

అద్దె బస్సుల టెండర్ల పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ

vimala p
తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సుల టెండర్లను పిలవడాన్ని సవాలు చేస్తూ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. 1035 బస్సులను అద్దెకు తీసుకోవడం కోసం టెండర్లు

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..30 మందికి గాయాలు

vimala p
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గత రాత్రి భువనగిరి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

vimala p
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల అభ్యంతరాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ

గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ

vimala p
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. పలు ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.

స్కూల్ బస్సు బీభత్సం ..డైట్ కాలేజీ విద్యార్థిని మృతి

vimala p
తెలంగాణలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌లో కాలేజీ బస్సు ఢీకొనడంతో స్కూటీపై వెళుతున్న డైట్ కాలేజీ విద్యార్థులు కిందపడిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో

యువత వ్యవసాయ రంగంవైపు చూపు మరల్చేలా ప్రోత్సహించాలి: గవర్నర్

vimala p
యువత వ్యవసాయ రంగంవైపు చూపు మరల్చేలా శాస్త్రవేత్తలు ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వర్క్‌షాప్‌ను

ప్రశాంతంగా ముగిసిన హుజూర్‌నగర్‌ పోలింగ్

vimala p
హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ తెలంగాణలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం,

గల్లీలో కొట్లాట, ఢిల్లీలో దోస్తానా.. బీజేపీతో టీఆర్ఎస్ స్నేహం: పొన్నం

vimala p
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె పై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఘాటుగా స్పందించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్‌తో

తోపులాటలో ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు

vimala p
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె టితో 17వ రోజుకు చేరుకుం‍ది. ఈ నేపథ్యంలో మంచిర్యాల బస్ డిపో ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు బైఠాయించి సోమవారం

ఆర్టీసీ కార్మికుల వేతనాల చెల్లింపుపై హైకోర్టులో వాదనలు

vimala p
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్‌ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. దీంతో కార్మికులు హైకోర్టులో కోర్టులో పిటిషన్‌​ దాఖలు చేశారు. కార్మికుల జీతాల చెల్లింపుపై