ముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమా కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఈ సంస్థ కార్యాలయాలతో పాటు, అధినేతలు నారాయణదాస్,
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ ప్రభుత్వానికి అందింది. ఆర్డర్ కాపీ అందిందనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారులు తెలిపారు. దీనిపై
తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సుల టెండర్లను పిలవడాన్ని సవాలు చేస్తూ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. 1035 బస్సులను అద్దెకు తీసుకోవడం కోసం టెండర్లు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గత రాత్రి భువనగిరి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల అభ్యంతరాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. పలు ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.
తెలంగాణలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్లో కాలేజీ బస్సు ఢీకొనడంతో స్కూటీపై వెళుతున్న డైట్ కాలేజీ విద్యార్థులు కిందపడిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో
యువత వ్యవసాయ రంగంవైపు చూపు మరల్చేలా శాస్త్రవేత్తలు ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వర్క్షాప్ను
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్తో
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. దీంతో కార్మికులు హైకోర్టులో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కార్మికుల జీతాల చెల్లింపుపై