telugu navyamedia

తెలంగాణ వార్తలు

ఆర్టీసీ సమ్మెపై ప్రయాణికుల ఆగ్రహం.. ట్రాఫిక్‌ను నిలిపి వేసి రాస్తారోకో!

vimala p
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు ప్రభుత్వం.. ఇటు కార్మికులు పట్టు విడవడం లేదు. ఈ నేపథ్యంలో సామాన్య

హుజూర్ నగర్ లో .. తెరాస హవా.. 11వేల మెజారిటీ..

vimala p
హుజూర్ నగర్ ఓట్ల లెక్కింపులో అందరూ అనుకున్నట్లే టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి మూడో రౌండ్లో 10,747 ఓట్ల మెజారిటి వచ్చింది. మొత్తం 22 రౌండ్లలో మొదటి రౌండే

వంటేరు ప్రతాప్‌రెడ్డికి .. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవీ..

vimala p
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అభివృద్ధి సంస్థ కొత్త చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ప్రతాప్‌రెడ్డి ఈ

హుజూర్‌నగర్ : .. మధ్యాహ్నానికే .. ఉప ఎన్నిక ఫలితాల అవకాశం..

vimala p
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాములో ఈవీఎంలను లెక్కించనున్నారు. తొలుత పోస్టల్

మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి .. హైకోర్టు చురకలు..

vimala p
రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ జ్వరాల నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సరైన చర్యలు చేపట్టడంలేదంటూ మండిపడింది. డెంగీ మరణాల నేపథ్యంలో

ప్రభుత్వం చెడు చేస్తే ప్రతిపక్షం ప్రశ్నింస్తుంది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

vimala p
ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తుందని, చెడు చేస్తే ప్రశ్నింస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు

చర్చలు జరపాలని కోర్టు చెబుతుంటే..కేసీఆర్ షరతులు పెడుతున్నారు: వీహెచ్

vimala p
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు చెబుతుంటే.. సీఎం

ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ పై బదిలీ వేటు

vimala p
విధుల్లో అలసత్వం వహించడంతో హైదరాబాద్ నగరంలో ఓ ఏసీపీ పై బదిలీ వేటు పడింది. ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ చేశారు. నర్సింహారెడ్డిని డీజీపీ

యువత సోషల్ మీడియా ఊబిలో చిక్కుకోవద్దు: హరీష్ రావు

vimala p
యువత సోషల్ మీడియా ఊబిలో చిక్కుకోవద్దని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్‌రూం

కంటితుడుపు కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదు: అశ్వత్థామరెడ్డి

vimala p
కంటితుడుపు కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెలో భాగంగా బుధవారం దిల్‌సుఖ్‌ నగర్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో

హుజూర్‌నగర్‌ కౌంటింగ్‌ కు సర్వం సిద్దం

vimala p
రేపు జరగబోయే హుజూర్‌నగర్‌ ఉప ​ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ గోదాముల్లో ఈ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌

vimala p
తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా తిరుపతి చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం