తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు ప్రభుత్వం.. ఇటు కార్మికులు పట్టు విడవడం లేదు. ఈ నేపథ్యంలో సామాన్య
హుజూర్ నగర్ ఓట్ల లెక్కింపులో అందరూ అనుకున్నట్లే టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి మూడో రౌండ్లో 10,747 ఓట్ల మెజారిటి వచ్చింది. మొత్తం 22 రౌండ్లలో మొదటి రౌండే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అభివృద్ధి సంస్థ కొత్త చైర్మన్గా టీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ప్రతాప్రెడ్డి ఈ
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో ఈవీఎంలను లెక్కించనున్నారు. తొలుత పోస్టల్
రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ జ్వరాల నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సరైన చర్యలు చేపట్టడంలేదంటూ మండిపడింది. డెంగీ మరణాల నేపథ్యంలో
ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తుందని, చెడు చేస్తే ప్రశ్నింస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు చెబుతుంటే.. సీఎం
విధుల్లో అలసత్వం వహించడంతో హైదరాబాద్ నగరంలో ఓ ఏసీపీ పై బదిలీ వేటు పడింది. ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ చేశారు. నర్సింహారెడ్డిని డీజీపీ
కంటితుడుపు కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెలో భాగంగా బుధవారం దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో
రేపు జరగబోయే హుజూర్నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ గోదాముల్లో ఈ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం