కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ను పొడిగిస్తూ ఇచ్చిన పలు సడలింపులతో హైదరాబాద్ లో పరిస్థితులు మళ్ళీ మామూలవుతున్నాయి.
వాట్సాప్ త్వరలోనే సరికొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. సాధారణంగా మనం కాంటాక్ట్ నెంబర్ ఫీడ్ చేయాలంటే కీప్యాడ్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత నెంబర్ టైప్ చేసి,
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దొంతినేని శ్రీనివాస్, అనుపమల కుమార్తె దేవిశ్రీ అమెరికాలో నేవల్ ఫైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరోసారి ప్రపంచం
కరోనా సమయంలో వాట్సాప్ ద్వారా అనేక తప్పుడు వార్తలు షేర్ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ సోషల్మీడియా మేస్సేజింగ్ యాప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ
టెక్నాలజీ వినియోగంలో హ్యాకింగ్, వైరస్ లు, మాల్వేర్లు, స్పై వేర్లు… ఇలా నెట్టింట అనేక సమస్యలు కాచుకుని ఉంటాయి. తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లపై దాడికి సరికొత్త వైరస్
ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సాప్ మరో ఆసక్తికరమైన ఫీచర్ తీసుకురానుంది. వా బేటా ఇన్ఫో అందించి సమాచారం ప్రకారం వీడియో, ఆడియో
కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేసేందుకు ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో ఈ వ్యవస్థను డెవలప్ చేస్తున్నాయి. ఈ సిస్టమ్ ద్వారా యూజర్లు ట్రాన్స్ మిషన్స్, ధ్రువీకరించిన
ఫ్రాన్స్కు చెందిన డేర్ డెవిల్.. వెనీస్ రెఫెట్ అనే వ్యక్తి ఇటీవల దుబాయ్లో గగనతలంలో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. జెట్ రెక్కల సాయంతో ఆకాశంలోకి దూసుకెళ్లాడు. ప్రపంచంలో ఇప్పటివరకు
ప్రస్తుత ప్రపంచం డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ లను వాడటం అలవాటు చేసేసుకుంది. ఇలాంటివి చాలా రకాలు అందరికి అందుబాటులోకి వచ్చినప్పటికీ, వాటిలో ఫోన్పే యాప్ ముందు వరుసలో