టెక్నాలజీ అంటేనే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మరి అలాంటి టెక్నాలజీ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవటం కూడా అవసరం. లేదంటే, వెనకబడిపోయినట్టే. దీనిలో ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే, కొత్త
భారత్లో మొబైల్స్ తయారీదారు షియోమీ తన 1000వ స్టోర్ను తాజాగా ఓపెన్ చేసింది. హర్యానాలోని రెవారిలో షియోమీ తన నూతన ఎంఐ స్టోర్ను ప్రారంభించింది. ఇది షియోమీకి
రోజుకో టెక్నాలజీ.. దీనితో పోటీతత్వం పెరిగిపోతుంది. మరోపక్క పాత టెక్నాలజీని ఎప్పటికప్పుడు అమ్మేయాలి. దీనితో రోజురోజులు ఆఫర్లు కొత్తకొత్తవి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, స్మార్ట్ టీవీలపై ‘ఐఫాల్కన్
రిలయన్స్ జియో దేశ ప్రజలకు సరికొత్త సేవలు అందుబాటులోకి తీసుకునిరానుంది. కేవలం 600 రూపాయలకే బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్, టీవీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు కేవలం
మద్రాస్ హైకోర్టు షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్పై విధించిన తాత్కాలిక నిషేధం వల్ల.. నాటి నుంచి రోజుకు రూ.4.5 కోట్లు నష్టపోయినట్లు టిక్టాక్ మాతృ సంస్థ(డెవలపర్
మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ఏ1కే ను ఇవాళ విడుదల చేసింది. రూ.9,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే