నేడు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తల్లిదండ్రులతో కలిసి తిరుమల చేరుకున్న సింధు స్వామివారి అభిషేక సేవలో పాల్గొంది. అనంతరం రంగనాయకుల
దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 15 నుంచి స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత జట్టు ఖరారైంది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును గురువారం బీసీసీఐ
శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంత మెండిస్(34) దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా, అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రావడం లేదన్న నిరాశతో ఆ ఫార్మాట్ నుంచి తప్పకున్నాడు. 2015లో
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచి, స్వర్ణం సాధించిన తెలుగుతేజం సింధు స్వదేశంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం గోపిచంద్ అకాడమీలో విలేకర్లతో ఆమె మాట్లాడుతూ ప్రపంచ
భారత బౌలర్ సంచలనం…వన్డేల్లో వరల్డ్ నెంబర్1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు ర్యాంకింగ్లో టాప్ 10లోకి ప్రవేశించాడు. తాజాగా, ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో 774
ఇంగ్లండ్ ఆటగాడు సెసిల్ రైట్(పేసర్) ఎట్టకేలకు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మరికొన్ని రోజుల్లో 85వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆయన క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధుకు ఎక్కడికెళ్లినా నీరాజనాలు పడుతున్నారు. ఈ
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధు అర్థరాత్రి ఇండియాకు చేరుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో
స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో తెలుగుతేజం పీవీ సింధూ విజేతగా నిలిచింది. ఆదివారం జరగిన ఫైనల్లో జపాన్ పై వరుస సెట్లలో విజయంతో ప్రపంచ