విరాట్ కోహ్లీ టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. ఇండోర్ వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఈ రికార్డు
ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన భారత బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ పై మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న చాపెల్
గువాహటి వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ అనంతరం స్టేడియంలో వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా
బిగ్బాష్ టీ20 లీగుతో క్రికెట్ లో వినూత్న సాంప్రదాయం బయలుదేరింది. మైదానంలో ఆడేవారు అభిమానులను అలరించేందుకు నిత్య నూతనంగా ఆలోచిస్తున్నారు. సాధారణంగా మ్యాచులో ఎవరు ముందు బ్యాటింగ్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అసోంలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని పేర్కొన్నాడు. తమ భద్రతకు వచ్చే ముప్పేమీ లేదని, గువాహటిని సురక్షితం నగరంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
భారత ఉపసారధి, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ తనదైన శైలి షాట్స్తో జట్టుకు అద్భుత విజయాలు అందించిన ఈ హిట్మ్యాన్ అంతర్జాతీయ మేటి బ్యాట్స్మెన్లో ఒకరు. సెంచరీ
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన గురువు రమాకాంత్ ఆచ్రేకర్ తొలి వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించాడు. మీరు ఎల్లప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు ఆచ్రేకర్ సర్..