కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ఇప్పటికే, పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల భారీ విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు.. ఏపీ, తెలంగాణ
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో WHO జనరల్ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రయెసుస్ ఇటీవల ఓ కొత్త ఛాలెంజ్ని తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్ని స్వీకరించిన వారు చేతులని
మలయాళంలో సూపర్ హిట్ అయిన కథలు తెలుగులోకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చిరంజీవి కోసం ‘లూసిఫర్’ హక్కుల్ని మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సొంతం చేసుకున్నాడు.
కోరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు చాలా మంది సెలబ్రిటీలు ఆర్ధికంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. రజినీకాంత్, నితిన్ లాంటి స్టార్లు ఇప్పటికే విరాళాలు ప్రకటించి తమ మంచి
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల డిజిటల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ‘ఆహా’ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అల్లు అరవింద్. ప్రస్తుత
లాక్డౌన్ దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు.. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు..
మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. తను సోషల్ మీడియలోకి అడుగు పెడుతున్న విషయం గురించి తెలుపుతూ స్వయంగా ఓ వీడియోను చిరంజీవి విడుదల చేశారు.