హీరో నాగచైతన్య. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. చైతన్య ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్స్టోరీ సినిమాను ముగించుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్16న ప్రేక్షకుల ముందుకు
హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కిషోర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. 14రీల్స్ పతాకంపై రాం అచంట, గోపీ అచంట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరుసగా సినిమాలను కమిట్ అయ్యారు. ఇప్పటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా
విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా చేస్తున్న సినిమా క్లైమాక్స్. రాజేంద్ర ప్రసాద్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. అతడు ప్రధాన పాత్రగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. పవన్ ఇటీవల వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణను ముగించుకున్నారు. ప్రస్తుతం క్రిష్
మాల్దీవులంటే… ఎవరికి ఇష్టం ఉండదు. ఆ అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరాలని అందరూ భావిస్తారు. అయితే చాలామంది సెలెబ్రిటీలు మాత్రం తమకు టైం దొరికిందంటే చాలు తమకు
ఈ మధ్య బులితెర నటీనటులు అందరూ వెండితెరపైకి వస్తున్నారు. అయితే ‘మొగలిరేకులు’ సీరియల్లో ఆర్కే నాయుడు పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన
బాహుబలి సినిమా విజయంతో ప్రభాస్ అంటే దేశమంతటా తెలిసిపోయింది. అప్పటి నుంచి ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. తాజాగా ప్రభాస్
రానా దగ్గుపాటి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. రానా ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానాకు జంటగా సాయి పల్లవి చేస్తుంది.