ఆస్తులను తాకట్టు పెట్టి విద్యాసంస్థలను నడపాల్సి వస్తోంది: మోహన్ బాబు
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ప్రముఖ నటుడు, విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు తెలిపారు.