telugu navyamedia

రాజకీయ

పిల్లలతో.. గోళీలాడిన .. ఏపీసీఎం చంద్రబాబు.. 

vimala p
బాధ్యతలతో బిజీబిజీగా ఉండే వారిపై ఒత్తిడి ఎంతగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అలాంటివారికి కాస్త తీరిక దొరికితే ఆ ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏపీసీఎం

సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం కొత్త హైఎండ్ కార్లు..

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం కొత్త కార్లను కొనాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక 2014లో కేసీఆర్ కాన్వాయ్‌లో టయోటా ల్యాండ్ క్రూజర్, ప్రడోస్,

ఏపీకి దిశానిర్దేశం చేసేందుకే జనసేన: పవన్‌కల్యాణ్

ఏపీకి దిశానిర్దేశం చేసేందుకే మూడో పక్షంగా జనసేనను స్థాపించానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. కడప జిల్లా నేతలతో పవన్‌ కళ్యాణ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

సస్పెండ్‌ పై ఏఐసీసీ కమిటీకీ సర్వే వివరణ

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సర్వే సత్యనారాయణను ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం సర్వే  ఏఐసీసీ క్రమశిక్షణ

చిరు వ్యాపారస్థులకు ఊరట..40 లక్షల వరకు జీఎస్టీ మినహాయింపు

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ చిన్న వ్యాపారస్థులకు ఊరట కల్పించింది. ఏడాదికి రూ. 40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు జీఎస్టీ

సీఎం కేజ్రీవాల్ ను కలిసిన ప్రకాష్ రాజ్

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ని ప్రకాష్ రాజ్ ఈరోజు కలిశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి

రాజకీయాల్లో అలాంటి నేతలు క‌నుమ‌రుగైపోయారు: పవన్

ఆంధ్రప్రదేశ్ లో పోరాటాలను తట్టుకునే నేతలు ప్రస్తుతం క‌నుమ‌రుగైపోయారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విజ‌య‌వాడ జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో క‌డ‌ప

గంటా వ్యాఖ్యలపై గవర్నర్ నరసింహన్ ఫైర్!

ఆంధ్ర విశ్వ విద్యాలయం 86వ  స్నాతకోత్సవ వేడకలకు గవర్నర్ నరసింహన్, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  గవర్నర్ నరసింహన్ వర్సెస్

సీఎం అయ్యే అర్హత లోకేష్ కు మాత్రమే ఉంది: కేశినేని నాని

భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత నారా లోకేష్ కు మాత్రమే ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడులో నిర్వహించిన

ఎన్నికల్లో లబ్ధి కోసమే అగ్రవర్ణ రిజర్వేషన్లు: ఎంపీ నర్సయ్యగౌడ్‌ 

ఎన్నికల్లో లబ్ధి కోసమే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌లను బీజేపీ తెరపైకి తెచ్చిందని భువనగిరి టీఆర్‌ఎస్‌ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించండి: ఎంపీ క‌విత

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లును మంగళవారం  లోక్‌సభలో ప్రవేశపెట్టగా

విశాఖను.. వర్జీనియాగా మార్చేస్తా.. అంటున్న .. చంద్రబాబు

vimala p
గతంలో సింగపూర్ అంటూ చెప్పే చంద్రబాబు ఇటీవల అమెరికా అంటున్నాడు. ఒక్క భారతదేశంలోనే ఒక సింగపూర్, ఒక వర్జీనియా.. అదికూడా ఒక రాష్ట్రంలో.. ఎంత అద్భుతమో కదూ.