విపక్ష కూటమిలో ఉన్న పార్టీలన్నింటికి అవినీతి చరిత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని తేని ప్రాంతంలో మోదీ బహిరంగ సభలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరుపై ఆగ్రహంతో ఉన్న సీఎం చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త రెవెన్యూ వ్యవస్థను త్వరలో తీసుకొస్తామని
వైసీపీ అధినేత జగన్ హైదరాబాదులోని ప్రశాంత్ కిశోర్ కార్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్ కిశోర్ ల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిలిగురిలో ఈనెల 14న నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్న
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై గుంటూరు జిల్లా ఇనుమట్ల గ్రామంలో మొన్నటి పోలింగ్ రోజున దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు
జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఉదయం నుంచి భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు
అగ్రరాజ్యం అమెరికా చివరి అవకాశంగా చైనాకు జైషేమహ్మద్ చీఫ్ మసూద్ అజర్పై నిషేధం విషయంలో అల్టిమేటం జారీ చేసింది. పాకిస్థాన్ సైన్యం అభయంతో అక్కడే ఉండి భారత్పై