తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి పేరు సంపాదించుకున్న తెలుగమ్మాయి అంజలి. తాజాగా విజయ్ సేతుపతి, అంజలి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “సింద్బాద్”. ఈ
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను చేసి బ్లాక్
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అమరావతిలోని ప్రజావేదికను కూల్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం “కౌసల్య కృష్ణమూర్తి”. ది
వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. బదీలీల కోసం ఎంతో కాలంగా ఎదిరిచూస్తున్న ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఉద్యోగుల
ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న ప్రజావేదికను కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు.