ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే పేద గ్రామీణ విద్యార్థులకు వడ్డీలేని ప్రయాణ ఖర్చును రాజాబహదూర్ వెంకట్రామ్రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అందిస్తుందని సొసైటీ కార్యదర్శి మంగళవారం ప్రకటనలో
ఆర్థిక మాంద్యం తో దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో ఇప్పటికే ఉన్న ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తూ ఉండటంతో కొత్త ఉద్యోగాల నియామకాలు కూడా కష్టమేనని వార్తలు వచ్చాయి. ఇలాంటి
ఆసియా క్రీడలలో భారత క్రీడాకారుల ప్రతిభ ప్రపంచ నలుమూలలా విస్తరిస్తుంది. డిసెంబరు 10న ముగిసిన 13వ దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్షిప్ ఆరంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఏటా తమిళ కార్తీకమాసం పౌర్ణమి రోజు తిరుమలలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డల
అమెరికాలో మరోసారి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. న్యూజెర్సీలోని జెర్సీ నగరంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులు, ఓ
రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే త్వరితగతిన శిక్ష విధించేలా సరి కొత్త చట్టం తేవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత శిక్షా స్మృతి(ఐపీసీ-ఇండియన్ పీనల్ కోడ్)లోని
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్కౌంటర్పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ఎన్కౌంటర్ బూటకమని ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ
కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలను