ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట విషాదం నెలకొంది. జగన్ మామ, ఆయన భార్య వైఎస్ భారతి తండ్రి ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి
యూపీలోని హత్రాస్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసుల తీరుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ తీవ్ర చర్యలకు ఉపక్రమించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. మరో నెల రోజుల్లో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కంటే ప్రచారంలో తానే ముందున్నానని ట్రంప్ ప్రకటించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటిస్తూ సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో పర్యాటక కేంద్రాలు నిన్న తెరుచుకున్నాయి. హైదరాబాద్లోని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర
అమెరికాలో కరోనా కేసులు పున:ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే పలువురు కోవిడ్ బారినపడగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టణాలాకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. గత 24
లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కేరళకు చెందిన ఆరతి అనే యువతి ప్రపంచ రికార్డు సృష్టించింది. 90 రోజుల్లో ఏకంగా 350 కోర్సులను ఆన్లైన్లో పూర్తిచేసి అందరినీ
బ్రాహ్మణుల కులవృత్తిగా పౌరోహిత్యాన్ని గుర్తించాలని విశాఖ స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నిర్వహించిన ‘బ్రహ్మజ్ఞాన స్మార్త సభ’కు ఆయన హాజరయ్యారు. ఏపీ పురోహిత