ప్రధాని మోదీ స్వచ్ఛ్ భారత్ దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చిన భృహత్తర కార్యక్రమం. పరిశుభ్రతను పాటిస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల
ఇండియానాలోని ఆక్స్ఫర్డ్లో ఉండే లారా హర్ట్ (36)కు పాములంటే చాలా ఇష్టం. దాంతో లారా తన ఇంట్లో ఏకంగా 140 పాములను పెంచుకుంటోంది. ఆమె పెంచుకుంటున్న పాముల్లో
యూరప్ ఖండంలోని బెలారస్ దేశంలో ఘోరం జరిగింది. ఇద్దరు కుమారులతో కలిసి మార్కెట్కు వెళ్లిన లియోనిడ్ అనే వ్యక్తి ఇంటికి తిరిగొచ్చేసరికి ఓ భయంకరమైన దృశ్యం అతని
ఆస్ట్రేలియాకు చెందిన రెబెక్కా ఆండ్రూస్ అనే ఓ ఇన్స్టాగ్రామర్.. మెల్బోర్న్ నుంచి సిడ్నీ బయలుదేరింది. విమానం ఎక్కేముందు తన వస్తువలన్నింటినీ తన దుస్తుల్లో దాచేసుకుంది. చార్చర్ల వంటి
థాయ్ల్యాండ్ రాజు మహా వజీరలాంగ్కార్న్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజప్రాసాద నిబంధనలను అతిక్రమించిన నలుగురు అధికారులపై వేటు వేశారు. వారిని విధుల నుంచి తొలగించారు. శిక్షపడిన
తిరుమల తిరుపతి దేవస్థానంలో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు దళారులను విజిలెన్స్ అధికారులు అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు విస్తృత ప్రజాదరణ లభిస్తోంది. ప్రముఖులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా
కార్లు కొనుగోలు చేసేవారికి జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఆడీ శుభవార్త చెప్పింది. భారత్లో కొన్ని మోడల్ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ఆడీ
శ్రీకాకుళం జిల్లా తిలారు స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ రైలు పట్టా విరిగిపోయింది. పట్టా విరిగిన విషయం సకాలంలో డ్రైవరు గుర్తించడంతో రైలుకు ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే
ఇన్కమింగ్ కాల్స్ పై టెలికాం సంస్థల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశకాలు జారీచేసింది. ఇక పై మొబైల్ ఫోన్కు చేసే