telugu navyamedia

సామాజిక

వారఫలాలు : … ఆర్థికపురోగతి .. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం..

vimala p
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి

బహిరంగ విసర్జన చేస్తే.. రేషన్ కట్.. స్వచ్ఛభారత్..

vimala p
ప్రధాని మోదీ స్వచ్ఛ్ భారత్ దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చిన భృహత్తర కార్యక్రమం. పరిశుభ్రతను పాటిస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల

140 పాములను పెంచుకుంటోంది… చివరకు అవే ఆమె పాలిట…!?

vimala p
ఇండియానాలోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉండే లారా హర్ట్‌ (36)కు పాములంటే చాలా ఇష్టం. దాంతో లారా తన ఇంట్లో ఏకంగా 140 పాములను పెంచుకుంటోంది. ఆమె పెంచుకుంటున్న పాముల్లో

8 నెలల పాపను అత్యంత్య కిరాతకంగా చంపిన తల్లి… 46 చోట తీవ్ర గాయాలు

vimala p
యూరప్ ఖండంలోని బెలారస్ దేశంలో ఘోరం జరిగింది. ఇద్దరు కుమారులతో కలిసి మార్కెట్‌కు వెళ్లిన లియోనిడ్ అనే వ్యక్తి ఇంటికి తిరిగొచ్చేసరికి ఓ భయంకరమైన దృశ్యం అతని

ప్రెగ్నన్సీ అంటూ విమాన సిబ్బందికి దొరికిపోయిన ఇంస్టాగ్రామర్… ఏం చేసిందంటే ?

vimala p
ఆస్ట్రేలియాకు చెందిన రెబెక్కా ఆండ్రూస్ అనే ఓ ఇన్‌స్టాగ్రామర్.. మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ బయలుదేరింది. విమానం ఎక్కేముందు తన వస్తువలన్నింటినీ తన దుస్తుల్లో దాచేసుకుంది. చార్చర్ల వంటి

బెడ్ రూమ్ సెక్యూరిటీ గార్డులను తొలగించిన రాజు… ఎందుకంటే ?

vimala p
థాయ్‌ల్యాండ్ రాజు మహా వజీరలాంగ్‌కార్న్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజప్రాసాద నిబంధనలను అతిక్రమించిన నలుగురు అధికారులపై వేటు వేశారు. వారిని విధుల నుంచి తొలగించారు. శిక్షపడిన

తిరుమలలో చేతివాటం.. ఇద్దరు దళారులు అరెస్ట్

vimala p
తిరుమల తిరుపతి దేవస్థానంలో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు దళారులను విజిలెన్స్‌ అధికారులు అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో.. మూడు మొక్కలు నాటిన సింధు

vimala p
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు విస్తృత ప్రజాదరణ లభిస్తోంది. ప్రముఖులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా

కారు కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన “ఆడీ” ధరలు

vimala p
కార్లు కొనుగోలు చేసేవారికి జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఆడీ శుభవార్త చెప్పింది. భారత్‌లో కొన్ని మోడల్‌ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్‌ ప్రకటించింది. ఆడీ

డెంగ్యూ జ్వరంతో పెళ్లికూతురు మృతి

vimala p
పెళ్లి పీటలు ఎక‍్కాల్సిన ఓ యువతి డెంగీ జ్వరంతో మృతి చెందింది. చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం తిరు వెంకట నరసింహాపురంలో ఈ ఘటన చోటు

విరిగిన పట్టా దాటి వెళ్ళిన బోగీలు.. రైలుకు తప్పిన ప్రమాదం

vimala p
శ్రీకాకుళం జిల్లా తిలారు స్టేషన్‌ సమీపంలో ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టా విరిగిపోయింది. పట్టా విరిగిన విషయం సకాలంలో డ్రైవరు గుర్తించడంతో రైలుకు ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే

ట్రాయ్‌ తాజా నిర్ణయం.. ఇన్‌కమింగ్‌ కాల్‌ 30సెకన్లు!

vimala p
ఇన్‌‌కమింగ్ కాల్స్‌ పై టెలికాం సంస్థల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్‌) నిర్దేశకాలు జారీచేసింది. ఇక పై మొబైల్ ఫోన్‌‌కు చేసే