telugu navyamedia

సామాజిక

అండర్ వరల్డ్ డాన్ దావూద్ కు కరోనా పాజిటివ్

vimala p
ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంతో పాటు అతని భార్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పాకిస్థాన్ ప్రబుత్వంలోని ఓ విశ్వసనీయమైన వ్యక్తి నుంచి

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 138 పాజిటివ్‌ కేసులు

vimala p
ఏపీ లో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 138 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 50, విదేశాల నుంచి వచ్చిన

ఒక్కో గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలి: టీటీడీ ఈవో

vimala p
తిరుమల శ్రీవారి దర్శనాలు త్వరలో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అనేక అంశాలపై మీడియాకు వివరాలు తెలిపారు. ఈ

సాంకేతిక సమస్యలపై స్పష్టంగా చెప్పాం: రజత్‌కుమార్‌

vimala p
సాంకేతిక సమస్యలపై కృష్ణా, గోదావరి బోర్డులకు స్పష్టంగా చెప్పామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. సాగునీరు, ప్రాజెక్ట్‌ల విషయంలో నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ

సీబీఐ కూడా తమకు న్యాయం చేస్తోంది: డాక్టర్‌ సుధాకర్‌ తల్లి

vimala p
విశాఖ డాక్టర్‌ సుధాకర్‌ తల్లి వేసిన హెబియస్‌ కార్పస్‌ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ పై ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదన

సుధాకర్‌ ను డిశ్చార్జ్ కు ఏపీ హైకోర్టు అనుమతి

vimala p
విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్‌కు చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తల్లి వేసిన హెబియస్‌ కార్పస్‌ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌

ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శనం పున:ప్రారంభం: టీటీడీ

vimala p
కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఈ నెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం పున:ప్రారంభం కానుంది. అంతకుముందు, ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా

ఏపీ, కర్ణాటక, ఝార్ఖండ్‌లో భూ ప్రకంపనలు!

vimala p
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఝార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో

దేవాలయాలకు కొత్త విధి విధానాలు!

vimala p
దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల్లో దేవాలయాలు తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల విషయంలో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేవాలయంలోనూ భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడం,

రైళ్లలో తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్య

vimala p
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి ప్రాత్యేక రైళ్లు పట్టాలేక్కిన సంగతి తెలిసిందే. తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు క్యూకట్టారు.

కరోనా సోకితే ఇకపై ఇంట్లోనే చికిత్స.. కేంద్రం తాజా మార్గదర్శకాలు!

vimala p
దేశంలో కరోనా విజృంభించడంతో రోజుకు సుమారు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై వైరస్ సోకినా

మియాపూర్‌లో ప్రధాన రోడ్డు మధ్యలో భారీ గుంత

vimala p
మియాపూర్-ప్రశాంత్‌నగర్ ప్రధాన రోడ్డు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి భారీ గుంత ఏర్పడింది. 10 అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతులో ఏర్పడిన ఈ గుంత వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది.