ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంతో పాటు అతని భార్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పాకిస్థాన్ ప్రబుత్వంలోని ఓ విశ్వసనీయమైన వ్యక్తి నుంచి
సాంకేతిక సమస్యలపై కృష్ణా, గోదావరి బోర్డులకు స్పష్టంగా చెప్పామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ పేర్కొన్నారు. సాగునీరు, ప్రాజెక్ట్ల విషయంలో నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ
విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్కు చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తల్లి వేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఝార్ఖండ్తో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో
దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల్లో దేవాలయాలు తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల విషయంలో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేవాలయంలోనూ భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడం,
లాక్డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి ప్రాత్యేక రైళ్లు పట్టాలేక్కిన సంగతి తెలిసిందే. తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు క్యూకట్టారు.
మియాపూర్-ప్రశాంత్నగర్ ప్రధాన రోడ్డు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి భారీ గుంత ఏర్పడింది. 10 అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతులో ఏర్పడిన ఈ గుంత వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది.