telugu navyamedia

క్రైమ్ వార్తలు

సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్

vimala p
విశాఖపట్టణంలోని గోపాలపురంలో ఉన్న ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో స్టైరిన్ గ్యాస్ లీకైంది.ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన

నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం

vimala p
నెల్లూరులోని కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్ ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బాలాజీ కెమికల్స్ పరిశ్రమకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు

ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు దుర్మరణం

vimala p
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి

కరోనా కట్టడికి ఔషధం తయారు చేశాడు.. తాగి ప్రాణాలు కోల్పోయాడు!

vimala p
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న నేపథ్యంలో ఔషధం తయారు కోసం ఎందరో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణ కోసం తాను తయారుచేసిన మందును

ఎన్ కౌంటర్ లో ఎస్‌ఐ, నలుగురు మావోలు మృతి

vimala p
ఛత్తీస్‌ఘడ్‌ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎస్‌ఐతో సహా నలుగురు మావోయిస్టులు మరణించారు. మన్పూర్ పోలీసుస్టేషను పరిధిలోని పర్ధోనీ గ్రామ సమీపంలోని

పంజాబ్ లో కుప్పకూలిన యుద్ధ విమానం: పైలట్ సురక్షితం

vimala p
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ద విమానం కుప్పకూలింది. పంజాబ్ లోని జలంధర్ లో ట్రైనింగ్ కార్యక్రమం సందర్భంగా మిగ్-29 మల్టీరోల్ ఫైటర్ జెట్ క్రాష్

ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాక్ సైనికులు హతం

vimala p
సరిహద్దుల్లో పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, కయ్యానికి కాలు దువ్వుతోంది. .జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లాలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్‌ సైనికులు కాల్పులకు

లాక్‌డౌన్‌ తో వివాహం వాయిదా.. ప్రేమ జంట ఆత్మహత్య

vimala p
వారిద్దరు ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని కలిసి జీవించాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు. కానీ, విధి వారిని వంచించింది. కరోనా నేపథ్యంలో

దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. 15 మంది వలస కూలీలు మృతి

vimala p
రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి ఓ గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ –

ఛత్తీస్‌గఢ్‌ పేపర్‌ మిల్లులో గ్యాస్‌ లీక్‌.. ఏడుగురు కార్మికులకు అస్వస్థత!

vimala p
ఏపీలో గ్యాస్ లీకేజ్ ఘటన ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది. రాయ్ గఢ్ లోని పేపర్ మిల్లులో ట్యాంక్

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో.. 8 కి పెరిగిన మృతుల సంఖ్య!

vimala p
విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందగా, విశాఖ

ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ కమాండర్ నైకూ హతం

vimala p
కశ్మీర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.  పుల్వామా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో