నెల్లూరులోని కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్ ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బాలాజీ కెమికల్స్ పరిశ్రమకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు
మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న నేపథ్యంలో ఔషధం తయారు కోసం ఎందరో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణ కోసం తాను తయారుచేసిన మందును
ఛత్తీస్ఘడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎస్ఐతో సహా నలుగురు మావోయిస్టులు మరణించారు. మన్పూర్ పోలీసుస్టేషను పరిధిలోని పర్ధోనీ గ్రామ సమీపంలోని
సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, కయ్యానికి కాలు దువ్వుతోంది. .జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైనికులు కాల్పులకు
వారిద్దరు ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని కలిసి జీవించాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు. కానీ, విధి వారిని వంచించింది. కరోనా నేపథ్యంలో
రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి ఓ గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ –
విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందగా, విశాఖ
కశ్మీర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. పుల్వామా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో